తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్యాన్నదాన పథకానికి కోల్కతా
నివాసి శర్మ రూ.10 లక్షలు సమర్పించారు. ఈ మేర కు ఆదివారం టీటీడీ అధికారులకు ఆ
మొత్తాన్ని డిమాండు డ్రాఫ్టు (డీడీ) రూ పేణా కేంద్ర విచారణ కార్యాలయంలోని దాతల
విభాగంలో కంప్యూటర్ ఏఈవో బాలాజీకి ఆయన అందజేశారు.
No comments:
Post a Comment